Home » announced
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, స్టార్టప్ కంపెనీ అఫిర్మ్ సంస్థలు సంయుక్తంగా కొత్త ఆఫర్ను ప్రకటించాయి. పైలట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్ది మందికే ఈ ఆఫర్ను వర్తింప చేస్తున్నారు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
Nominated posts in AP : ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేశారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. ఏపీలో మొత్తం 13 జిల్లాలకు ఏఏ జిల్లాకు ఎంతమందిని కేటాయించారంటే..ఉత్తరాం
పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పాము కాటుకు గురై చనిపోవటం కూడా రాష్ట్ర విపత్తుకిందే ప్రకటించింది.
స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే స�
జూలై 31 లోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
కోవిడ్ పై వారాంతపు నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలు ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కరోనా విజృంభణకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2021-22కి విద్యుత్ టారిఫ్ ను ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
two new types of corona strains in India : భారత్లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని స్ట్రెయిన్ దేశంలోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో �
Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప�