Home » announced
యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది అని ప్లాన్ లో భాగంగా యుక్రెయిన్ లో టార్గెట్స్ రీచ్ అవ్వటంలో సఫలమయ్యాం అని రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) JEE మెయిన్ 2022 పరీక్ష తేదీని ఈరోజు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది.
నాటో బలగాలు కూడా యుక్రెయిన్ సరిహద్దుల్లోనే నాటో దేశాల్లో మోహరించి.. రష్యాకు హెచ్చరికలు పంపించాయి. దీన్ని మరింత తీవ్రంగా పరిగణించిన పుతిన్.. యుక్రెయిన్పై దండెత్తారు.
రాష్ట్రంలో పురుష ఓటర్లు కోటీ 52 లక్షల 56 వేల 474 మంది ఉండగా, మహిళా ఓటర్లు కోటీ 50 లక్షల 98వేల 685 మంది ఉన్నారు. థర్డ్ జండర్ 1735 మంది ఉన్నారు.
అభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జనవరి 6 నుంచి 16 వరకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
బద్వేలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతిస్తున్నట్లు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ నుండి యూనివర్శల్ స్టార్ గా మారి భారీ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండో ఐటీ పాలసీని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.