announced

    రైతు ఉద్యమం : ఇంటి నుంచి ఒక్కరు, శనివారం చక్కా జామ్

    February 5, 2021 / 09:53 AM IST

    chakka jam : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. వచ్చే శని, ఆదివారాల్లో భారీ నిరసనలకు రైతులు ప్లాన్‌ చేస్తున్నారు. ఘాజీపూర్‌ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఖాప్‌ పంచాయతీలు తీర్మ

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో నిరుద్యోగ భృతి

    January 28, 2021 / 07:29 PM IST

    Unemployment Benefits : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీపి కబురు వినిపించారు. నిరుద్యోగ భృతి త్వరలోనే అమలు కానుందని ప్రకటించారు. 2021, జనవరి 28వ తేదీ గురువారం తెలంగాణ భవన్ లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం �

    లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 20 వేలు ఫైన్

    January 6, 2021 / 07:33 AM IST

    Boris Johnson has announced a new national lockdown : కొత్త రకం కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ లో వైరస్ ను అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో దఫా లాక్ డౌన్ విధించారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా…కఠిన�

    దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

    January 2, 2021 / 01:25 PM IST

    corona vaccine will be provided free of cost to people : దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై వదంతలు నమ్మొద్దన్నారు. పోలియో టీకా �

    మే-4నుంచి సీబీఎస్ఈ పరీక్షలు…కేంద్ర విద్యాశాఖ మంత్రి

    December 31, 2020 / 07:56 PM IST

    CBSE Board Exams 2020-2021 విద్యాసంవత్సరానికి గాను CBSE( Central Board of Secondary Education)బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్‌ఈ 10,12 తరగతులకు…మే 4 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువ

    Pongal bonanza : రేషన్ కార్డు ఉన్న వారికి రూ. 2 వేల 500 విలువైన సరుకులు

    December 20, 2020 / 04:29 PM IST

    Pongal Bonanza Announced : జనవరి మాసం వచ్చిందంటే..చాలు..సంక్రాంతి (Pongal) పండుగ గుర్తుకొస్తుంది. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానుకలు ప్రకటిస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా..రూ. 2 వేల 500 విలువైన సరుకులు ఇవ్వనున్నట్లు ప్రకటిం

    గ్రేటర్‌లో ఎన్నికల కోలాహలం : నామినేషన్లకు శుక్రవారమే ఆఖరి రోజు

    November 19, 2020 / 11:44 PM IST

    ghmc Elections nominations : GHMC ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నాయి. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును కొనసాగిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్లు ముగుస్తాయి. ఈలోపే అభ్యర్థులను ప్రకటి

    ఏకంగా బస్టాప్ నే ఎత్తుకుపోయిన దొంగలు..పట్టిస్తే బహుమతి

    October 22, 2020 / 11:27 AM IST

    Pune.Bus stop theft : దొంగలు అంటే నగలు..డబ్బు..విలువైన వస్తువులు దోచుకుపోతారు. అలాగే కార్లు..బైకులు వంటివి కూడా ఎత్తుకుపోతారు. ఇటీవల కాలంలో బస్సులు..లారీ వంటి పెద్ద పెద్ద వాహనాల్ని కూడా ఎత్తుకుపోతున్నారు. కానీ బస్టాప్ ను దొంగిలించుకోవటం ఎక్కడన్నా చూశారా? ప

    జులై 31 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు

    July 26, 2020 / 09:28 AM IST

    కరోనా వైరస్ కారణంగా..మూడు నెలల నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్రాలు ఇష్టపడలేదు. వైరస్ కట్టడి అయిన తర్వాతే..స్కూళ్లు ఓపెన్ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యా రంగం తీవ్రంగ

     5T Plan : కరోనా కట్టడికి కేజ్రీ మాస్టర్ ప్లాన్ 

    April 7, 2020 / 10:16 AM IST

    కరోనాను కట్టడి చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ ఆ దిక్కుమాలిన వైరస్ మాత్రం చిక్కడం లేదు. రోజు రోజుకు భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. వివిధ రాష్ట్రాలు వైరస్ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదు

10TV Telugu News