Home » announced
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మ�
గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం(సెప్టెం�
రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్లు పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాత
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.
సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎల్ఐసీని అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు.
నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వాటి వేలం కోసం అప్సెట్ ధరను నిర్ణయిస్తారు. అత్యధిక మొత్తం కోట్ చేసిన వారికి లైసెన్సు మంజూరుచేస్తారు.
ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్- కలబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్- కలబుర్గి-హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
భారతీయ యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో ఈ కొత్త స్కీమ్ను ప్రకటించింది. అదే ‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్’. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించనుంది.