Home » announces
BSNL : టెలికాం రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు రకాల ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. భారత టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ..బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగడంతో విపరీతమైన పోట
SpaceX : స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్ విషయంలో ముందడుగు వేశారు. 2021 చివరి నాటికి ఈ మిషన్ను ఆకాశంలోకి తీసుకెళ్లాలని డెడ్లైన్ పెట్టేసుకున్నారు. ఇందుకోసం వే
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�
vehicle scrappage policy : మీ దగ్గరున్న వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే సంగతులు. తుక్కు కిందకు మార్చే పథకాన్ని తీసుకొస్తోంది కేంద్రం. అందులో భాగంగా కాలం తీరిన వాహనాలను ఇక రోడ్ల మీదకు రావు. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి రె�
COVID vaccines ఆర్థికసాయం కింద ఆరు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించనున్నట్లు మంగళవారం(జనవరి-19,2021)భారత ప్రభుత్వం ప్రకటించింది. మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్,నేపాల్,సీషెల్స్,నేపాల్,మయన్మార్ దేశాలకు బుధవారం(జనవరి-20,2021) నుంచి వ్యాక్సిన్లను అందించనున�
Andhra Pradesh timings of liquor shops : న్యూ ఇయర్ వస్తోంది. కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు జనాలు సిద్ధమౌతున్నారు. కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు. కొత్త కరోనా స్ట్రైయిన్ కూడా భయంకంపితులు చేస్తోంది. �
India vs Australia 2020 : కంగారూల నేలపై తొలి పోరులో చతికిలబడ్డ టీమిండియా.. మరో సమరానికి సిద్ధమవుతోంది. టెస్టు చరిత్రలో అవమానకర ఓటమిని మూటగట్టుకున్న భారత జట్టు.. ఆ పరాభవాన్ని పక్కనపెట్టి బదులు తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. విరాట్ గైర్హాజరీ, షమీ గాయం, రోహి�
New BJP incharge : బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జీలను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రాల ఇంచార్జీల పేర్లను ప్రకటించారు. ప్రధానంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అ
france announces second lockdown : కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్లో మరోసారి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా అత్యధిక మరణాలు నమోదు కావడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెండోసారి లాక్డౌన్ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ఇమాన్యుయ
Donations to hyderabad flood victims : వరదలతో అల్లాడిపోతున్న భాగ్యనగరాన్ని ఆదుకునేందుకు సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్దఎత్తున విరాళాలు ప్రకటించారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉందామని పిలుపునిచ్చార�