announces

    పూజారులకు రూ.1000 పింఛన్, ఉచితంగా ఇళ్లు..బ్రాహ్మణులకు దీదీ వరాలు

    September 15, 2020 / 02:58 PM IST

    బ్రాహ్మణ పూజారులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. పూజారులకు నెలకు రూ.1000 అలవెన్స్ ఇవ్వనున్నామని తెలిపారు. అంతేకాదు..8 వేల మందికి పైగా పేద సనాతన బ్రాహ్మణ పూజారులకు ఉచిత ఇళ్లు ఇవ్వనున్నామని ప్రకటించారు. దీంతో బ్రాహ్మణులు ఆన�

    తెలంగాణలో ఏ పరీక్ష ఎప్పుడు ?

    August 24, 2020 / 11:46 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షల తేదీల వివరాలను విద్యా మండలి ఖరారు చేసంది. ఎంసెట్, ఇంజినీరింగ్, ఈసెట్ తో పాటు పాలిసెట్ తేదీలను ఈ నెల 10న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అధికారులు నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జ�

    కరోనా కట్టడికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..ఆసుపత్రుల సంఖ్య పెంపు

    August 21, 2020 / 02:00 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రబలుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్�

    CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు

    July 15, 2020 / 10:45 AM IST

    కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�

    కేరళ సీఎం: రూ. 20 వేల కోట్లతో ప్యాకేజీ.. రాష్ట్రమంతటా ఉచిత బియ్యం

    March 20, 2020 / 02:22 AM IST

    భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను చేస్తోంది. వేలాది మంది బలి తీసుకొంటోంది. మొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండ�

    ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు

    February 27, 2020 / 01:18 PM IST

    దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ

    CAA, NRC, NPRపై యశ్వంత్ సిన్హా యాత్ర

    January 5, 2020 / 02:08 AM IST

    కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా యాత్ర చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలను వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాల్లో రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో గాంధీ శాంతి యాత్ర జరుగనుందని ఆయన స్వయంగా వెల్లడించారు. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా, గు

    దీపావళి సెలబ్రేషన్ వద్దు : భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

    October 20, 2019 / 08:40 AM IST

    అక్టోబర్ 27న దీపావళి పండుగ చేసుకోమని అక్టోబర్ 22వ తేదీన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ములాఖత్ నిర్వహిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20వ తేదీ ఆదివారానికి సమ్�

    యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

    September 15, 2019 / 09:21 AM IST

    యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు ప్రస్తావించిన విషయా�

    ఎన్నికల వరాలు : పండుగ పూట రెండు సిలిండర్లు – బాబు

    April 3, 2019 / 10:46 AM IST

    మహిళల ఓట్లపై సీఎం బాబు నజర్ పెట్టారు. ఎన్నికల్లో భాగంగా వారిపై వరాల జల్లు కురిపిస్తూ అట్రాక్ట్ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పసుపు – కుంకుమ పథకం ప్రకటించిన బాబు..దానికి సంబంధించిన నగదును బ్యాంకులో జమ చేసినట్లు చెప్పారు. ఏప�

10TV Telugu News