Home » ap cabinet decisions
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ప్రకాశం జిల్లాలో దొనకొండ వద్ద బీడీఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 317 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.
అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర.
ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య చికిత్సలు భారంగా మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది.
అత్యంత దారుణ హత్యకు గురైన పేరిక సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్..(AP Cabinet Decisions)
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.
సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వడం ద్వారా, పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా అప్పులు చెల్లించాలని నిర్ణయం.
సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.