AP Capital Issue

    రాజధానుల నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

    January 22, 2020 / 12:34 PM IST

    రాజధాని ఎక్కడికి పోదు.. శాశ్విత రాజధాని అమరావతే.. రాజధానిని కదిలించే సత్తా ఎవరికీ లేదు.. అని ఇప్పటికే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి ఇదే విషయాన్ని ఢిల్లీ గడ్డ మీద నుంచి ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థి

    కేంద్రం నుంచి పిలుపొచ్చింది.. రేపు ఢిల్లీ వెళ్తున్నా : పవన్

    January 21, 2020 / 09:49 AM IST

    జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రేపు బుధవారం (జనవరి 22, 2020) వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ తెలిపారు. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్న�

    3 రాజధానుల బిల్లు : TDP సభ్యుల సస్పెన్షన్ 

    January 20, 2020 / 03:36 PM IST

    మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్ల�

    ప్రభుత్వంపై రాపాక ప్రశంసలు : చప్పట్లు కొట్టిన జగన్

    January 20, 2020 / 10:48 AM IST

    ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించాలని పవన్ రాసిన లేఖను ఆయన పట్టించుకోలేదు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుక�

    అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలివే

    January 20, 2020 / 09:11 AM IST

    ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి బోత్స సత్యనారాయణ అమరావతి రైతులకు పలు హామీలు ప్రకటించింది. ఏపీ రాజధాని అంశంలపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్ర�

    మళ్లీ యూటర్న్.. కన్నా తీరు మారెనా?

    January 8, 2020 / 01:42 PM IST

    మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్�

    జగన్ ఉన్మాది : 5 కోట్ల ప్రజల సమస్య..అందరూ ఆలోచించండి

    January 6, 2020 / 08:38 AM IST

    మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..జగన్ ఒక ఉన్మాది..ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..5 కోట్ల ప్రజల సమస్య..ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మనుషుల మధ్�

10TV Telugu News