Home » ap capital
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే
రాజధాని మార్పుపై ప్రభుత్వం మొండిగా వెళ్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది అమరావతి పరిరక్షణ సమితి. సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాన్ని
పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. రహదారుల దిగ్బంధనం నేపథ్యంలో లోకేష్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంజ్ సర్కిల్ లో పోలీసులు లోకేష్ ను అదుపులోకి
రాజధాని మార్పుపై వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వాసిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాను
రాజధానిపై జీఎన్రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. మూడు రాజధానులు, సాంకేతిక అంశాలపై
అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి
* కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు * 19వ రోజుకు చేరిన అన్నదాతల నిరసనలు * ఆందోళనలను ఉధృతం చేస్తున్న రైతులు * రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలకు పిలుపు ఏపీ రాజధాని రైతుల ఆందోళన 19వ రోజుకు చేరింది. 2020, జనవరి 04వ తేదీ శనివారం అమరావతి ప్రాంతంలో బంద్ పాటించ�
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ
శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే..మహిళలపై పోలీసులు అలా ప్రవర్తిస్తారా ? తాళిబొట్లు తెంచారు..గాజులు లాక్కొన్నారు..ఆడోళ్లకు రక్షణ లేదా..మహిళా కమిషన్ ఏం చేస్తోంది..తమను పట్టించుకోరా ? రాజధానికి అవసరం పడుతుందని భావించి భూములు ఇచ్చాం..రోడ్డెక్కే పర�
అమరావతి ప్రాంత రైతుల ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రైతుల ఉద్యమం ఉధృతమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్ �