ap capital

    పార్టీలన్ని డైవర్ట్‌.. వైసీపీ నేతలంతా ఫుల్‌ హ్యాపీస్‌!

    December 31, 2019 / 01:07 PM IST

    ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్‌ నిర్ణయమే తమ నిర్ణయమ

    అమరావతి పేరు నచ్చకపోతే YSR పేరు పెట్టుకో : జ్యోతుల నెహ్రూ

    December 30, 2019 / 07:58 AM IST

    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ

    రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం లేదు : అమరావతి అభివృద్ధి అసాధ్యం

    December 30, 2019 / 07:42 AM IST

    ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�

    13Th Day..రాజధానిలో ఆగని ఆందోళనలు

    December 30, 2019 / 05:39 AM IST

    రాజధాని ప్రాంతంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన

    ఎంపీ సుజనాపై బోత్స గరం గరం..మీరు చెప్పినట్లు వినాలా

    December 29, 2019 / 02:08 PM IST

    బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఏపీ మంత్రి బోత్స నారాయణ గరం గరంగా ఉన్నారు. ఆయపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు చెప్పినట్లు వినాలా అంటూ ప్రశ్నించారు. మీ మాటైమైనా శాసనమా ? లేక వేదమా అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించ�

    అదుపు తప్పితే ఊరుకోం : రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు

    December 29, 2019 / 10:12 AM IST

    అమరావతిలో రైతుల ఆందోళనలు చాలా సున్నితంగా చూస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాజధాని రైతులను కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని, వీరేవెరో గుర్తించామన్నారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకుంటే..ఎలాంటి అభ్యంతరం లేదన్�

    రాజధాని రైతుల పోరుబాట 12వ రోజు

    December 29, 2019 / 09:58 AM IST

    రాజధానిలో ఆందోళనలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వం, మంత్రులు, నేతలు ఎంత భరోసా ఇచ్చినా..రైతులు సమ్మతించడం లేదు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన, BN RAO కమిటీ నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి. తమకు న్యాయం చేయాలని రైతుల�

    జగన్ నిర్ణయాలతో దేశ జీడీపీ కూడా తగ్గిపోతోంది : సుజనా చౌదరి

    December 29, 2019 / 04:57 AM IST

    బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు

    మా కడుపు కొట్టారు : అమరావతి ప్రాంత మహిళలు కన్నీటిపర్యంతం

    December 28, 2019 / 02:52 AM IST

    రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు

    అసలేం జరిగింది : రాజధాని మార్పు ప్రకటన వాయిదాకు కారణం అదేనా..?

    December 28, 2019 / 02:05 AM IST

    రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత... కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా... హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు

10TV Telugu News