Home » ap capital
సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు రోడ్లపైకి వచ్చే విధంగా చేసి
అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. 2014 సెప్టెంబర్ 04 అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు బాబు. వీడియోలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అనం�
అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై ఆయన తప్పు బట్టారు. రాజధాని నిర్మాణానికి అంత డబ్బులు లేద�
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయాయి. రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశమైంది. హై పవర్ క�
ఏపీ రాజధానిపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. సీఎం జగన్ ఏపీలో రాజధాని గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదన్న వర్మ.. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్�
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు తుగ్లక్లు అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు రాజధానులని ప్రకటించి..ప్రాంతీయ అసమానతలను తొలగించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వారు తుగ్లక్లా ప్రజలు చెబుతారన�
రాజధానిని తరలిస్తారా ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా ? 29 గ్రామాలకు చెందిన రైతులపై వరాలు కురిపిస్తారా ? భరోసా కల్పించేలా ప్రకటన ఉంటుందా ? రైతుల డిమాండ్ ప్రభుత్వం పట్టించుకుంటుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించారు. ఎందుకం�
రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్