ap capital

    అమరావతిపై కేబినెట్ మీటింగ్ : సీఎం జగన్ ఏం తేల్చనున్నారు?నిర్ణయాలు ఇవేనా?

    December 27, 2019 / 05:05 AM IST

    ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ కేబినెట్ భేటీ కానుంది. ఈ క్రమంలో కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏమిటీ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా? లేదా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపైనే కొనసాగుతారా? లేదా అమరావతి ప్రాంత రైతులకు భరోసా కల్పించేలా కేబినెట్

    టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, ముళ్ల కంచెలు : రాజధాని గ్రామాల్లో టెన్షన్..టెన్షన్

    December 27, 2019 / 04:28 AM IST

    ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని

    బాబు మాయలో పడొద్దు : అమరావతి నుంచి వెళ్తోంది సచివాలయం మాత్రమే

    December 27, 2019 / 01:51 AM IST

    రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు.

    రాజధానిపై ప్రకటన : అమరావతి రైతులు భయపడొద్దు – బోత్స

    December 26, 2019 / 02:03 PM IST

    అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దని..వారికి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు హాయాంలో రాజధాని కోసం సేకరించిన భూములను ఏమీ చేస్తామో..రాను

    రాజధాని రగడ : అన్ని డబ్బులు లేవు..రైతులను సంతోషపరుస్తాం

    December 26, 2019 / 12:46 PM IST

    ఏపీ ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేవని..అందుకే రాజధాని విషయంలో పలు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొంటోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. అమరావతి రాజధాని రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, వారిక�

    రాజధాని రగడ : రిలే దీక్షలు..ఆందోళనలు..నిరసనలు

    December 26, 2019 / 09:12 AM IST

    ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న రైతులు… తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. టెంట్‌ వేసుకునేందుకు

    రాజధాని రైతులు దారిచ్చారు : మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సహకారం

    December 26, 2019 / 03:47 AM IST

    రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా

    నారా లోకేష్ ట్వీట్ : జగనే పెయిడ్ ఆర్టిస్టు

    December 24, 2019 / 08:50 AM IST

    రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. టీడీపీ – వైసీపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తుండడంతో పొలిటికల్ హీట్ క్రమక్రమంగా పెరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తు�

    రాజధాని రణం : 7వ రోజు..హోరెత్తుతున్న రైతుల ఆందోళనలు

    December 24, 2019 / 07:50 AM IST

    రైతుల ఆందోళనలతో ఏపీ రాజధాని ప్రాంతం రగులుతోంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఏడోరోజు అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు కృష్ణాయపాలెం, తాడికొండ మండలం మోతడకలో…

    విశాఖలో 27న  ఏపీ కేబినెట్ భేటీ ?

    December 23, 2019 / 03:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం �

10TV Telugu News