Home » ap capital
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలకులు
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �
ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్
ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తర్వాత కేపిటల్ అంశంపై రోజుకో
ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని అంశంపై ప్రభుత్వం
రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని..ఇది ఎన్నికల హామీ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి పెద్ద�
రాజధాని ప్రాంతాల్లో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం (మూడో రోజు) ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రైతులు నిరసనలు చేపడుతున్నారు. తుళ్లూరు ప్రాంతంలో రోడ్లపై వంట వార్పు చేస్తూ తమ నిరసన వ
అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గురువారం బంద్ పాటించిన 29గ్రామాల రైతులు.. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి నిరసనల డోసు పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు చేసిన 29 గ్రామాల ప్రజలు ఇక పై ఐక్య కార్యాచరణతో మ�