ap capital

    అమరావతి అయోమయం : కొన్ని గంటల్లోనే రాజధానిపై మాట మార్చిన బొత్స

    December 15, 2019 / 02:13 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ

    రాజధాని రైతులను ఆదుకుంటాం – బోత్స

    December 14, 2019 / 09:45 AM IST

    రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న

    అమరావతి టూర్ : పోరాటం నా కోసం కాదు..ప్రజల కోసం – బాబు

    November 28, 2019 / 11:04 AM IST

    పోరాటం చేసేది తన కోసం కాదు..ప్రజల కోసం అంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానితోనే ప్రజల అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో తాను చేసి

    స్మశాన వివాదం : అమరావతి పర్యటనకు కారణం చెప్పిన చంద్రబాబు

    November 27, 2019 / 07:59 AM IST

    సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �

    బొత్సకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

    November 26, 2019 / 06:51 AM IST

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 28న అమరావతి పర్యటనకు రావటంపై పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా’ అంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చ�

    డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

    November 26, 2019 / 02:25 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో వాస�

    రాజధానికి బాబు : సమాధానం చెప్పాకే పర్యటించాలి – రైతులు

    November 25, 2019 / 08:29 AM IST

    తమకు సమాధానం చెప్పాకే రాజధాని ప్రాంతంలో పర్యటించాలని అంటున్నారు అక్కడి రైతులు. నవంబర్ 28వ తేదీ గురువారం పర్యటించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనపై పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై స్పందించాలని డిమ�

    సింగపూర్ పోతే ఏం… చాలా దేశాలు వస్తాయి : బొత్స సత్యనారాయణ

    November 13, 2019 / 12:06 PM IST

    రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తే వారిని స్వాగతించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రాభివృధ్దికి దోహదపడే పాలసీని త్వరలోనే తీసుకువస్తాం అని ఆయన చెప్పారు. ఆ పాలసీ చంద్రబాబు

    మళ్లీ మొదలు : అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ

    October 28, 2019 / 03:59 PM IST

    ఏపీ రాజధాని అమరావతి పైనా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై  ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, వాటి అమలు తీరు, రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనల

    రాజు మారితే రాజధాని మారదు : అమరావతిపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

    October 23, 2019 / 11:54 AM IST

    ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజు మారితే రాజధాని మారదు అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ.30వేల కోట్ల పనులు

10TV Telugu News