ap capital

    రాజధానిపై జడ్జీ, విచారణ ఎందుకు బాబూ – బోత్స

    December 23, 2019 / 01:28 PM IST

    రాజధానిపై GN RAO కమిటీ..ఇతరత్రా వాటిపై బాబు డిమాండ్ చేస్తున్నట్లు జడ్జీ, ఎంక్వయిరీ ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి బోత్స సత్యనారాయణ. బాబు మాటలను నమ్మి మోసపోవద్దని అమరావతి ప్రజలకు సూచించారు. బాలకృష్ణ వియ్యంకుడు (బాబు కొడుకుకు తోడల్లుడు) రాజధాన�

    రాజధాని రగడ : రైతులను చూస్తుంటే బాధేస్తోంది..తుళ్లూరులో బాబు

    December 23, 2019 / 10:20 AM IST

    రైతు దినోత్సవం రోజున..రైతులు రోడ్డెక్కడం..చూస్తుంటే..బాధగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని రైతులకు అండగా ఉంటానన్నారు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం తుళ్లూ�

    రాజధానిలో వినూత్న నిరసనలు : అరగుండుతో..నవగ్రహాల చుట్టూ ప్రదిక్షణలు

    December 23, 2019 / 09:18 AM IST

    రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కొందరు రైతులు అరగుండుతో నిరసన తెలుపుతుంటే.. మరి కొందరు మొక్కలను ఒంటికి చుట్టుకుని ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్రాణాలు పోయినా రాజధాని మార్పును అడ్డుకుంటామని హెచ

    పోలీసుల ఆంక్షలు : రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ

    December 23, 2019 / 09:12 AM IST

    రాజధాని కోసం అమరావతి గ్రామాల్లో ఆందోళనలు మిన్నంటాయి. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం (ఆరో రోజు) రాజధాని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ద�

    నిరసన హోరు : అమరావతి ముంపు ప్రాంతం కాదు..మోడీ ఆదుకోవాలి

    December 22, 2019 / 05:56 AM IST

    చేతులెత్తి మొక్కి చెబుతున్నాం..న్యాయం చేయండి..మీరన్న మాటలే నెరవేర్చాలి..అమరావతి ముంపు ప్రాంతం..రాజధాని కుదరదు..మూడు రాజధానులు చేస్తామంటున్నారు…ఎందుకు ముంపు ప్రాంతం అని ప్రశ్నిస్తున్నారు ఉద్దండరాయుని పాలెం మహిళలు. మూడు రాజధానులు, GN RAO కమిటి

    పరిపాలన రాజధానిగా భీమిలి ఎందుకు

    December 22, 2019 / 01:01 AM IST

    భీమిలికి చారిత్రక ప్రాధాన్యముంది. దేశంలోనే రెండో మున్సిపాలిటీ. రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న రెండో నియోజకవర్గం. డచ్‌ వారి కాలంలో ఓడరేవుగా అలరారిన ప్రదేశం. స్మార్ట్‌ సిటీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పేరున్న విద్యాసంస

    3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ

    December 21, 2019 / 12:35 PM IST

    ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�

    బీజేపీ న్యాయం చేస్తుంది : మూడు రాజధానులపై పురంధేశ్వరి

    December 21, 2019 / 12:09 PM IST

    ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు

    తమ్ముడు అలా.. అన్న ఇలా : మెగా ఫ్యామిలీలో కేపిటల్ వార్

    December 21, 2019 / 11:42 AM IST

    ఏపీ రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌.. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతించగా… ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఆలోచనను �

    రాజధానిపై జగన్ నిర్ణయానికి చంద్రబాబే కారణం : అసెంబ్లీతో అమరావతి అభివృద్ధి చెందదు

    December 21, 2019 / 09:14 AM IST

    ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట

10TV Telugu News