Home » ap capital
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం, జనవరి3న సీఎం జగన్ కు నివేదిక సమర్పించబోతోంది. ఇందులో రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంట�
రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు,
అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా
ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని
జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,