Home » ap capital
టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు జీవిస్తానని చెప్పారు. అయినా తన గురించి తాను
రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని చంద్రబాబు పట్టారు. జగన్ సర్కార్ కి
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.
ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ ఆప్షన్ అని జీఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. ఇక తుఫాన్ల విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. కాగా, వ
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంత�
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర
ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై