Home » Ap Ceo Mukesh Kumar Meena
మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
ఆ మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు.
AP Ministers: ఏపీలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ...
రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గడచిన నాలుగు ఫేజెస్ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఇంకా పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత..
మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.