-
Home » Ap Ceo Mukesh Kumar Meena
Ap Ceo Mukesh Kumar Meena
దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్స్ ఏపీలో అమలు చేస్తున్నారు- ఎన్నికల సంఘంపై పేర్నినాని
మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.
ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం, రాత్రి 9 కల్లా తుది ఫలితాలు- సీఈవో మీనా
ఆ మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు.
ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనాకు మంత్రుల ఫిర్యాదు.. ఆ తర్వాత కీలక కామెంట్స్
AP Ministers: ఏపీలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ...
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గడచిన నాలుగు ఫేజెస్ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఇప్పటివరకు ఎంతంటే..
ఇంకా పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత..
ఏపీలో రీ పోలింగ్పై సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన
మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.