Home » AP CM YS Jagan
ఎంత మంది త్యాగం చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు? సీఎం అయ్యాక అందరినీ దూరం చేసుకున్నారు.
జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలపగా.. ఎవరు బాధ్యత వహిస్తారని తుషార్ మెహతాను సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస�
ఐదు సంవత్సరాలుగా నా కొడుకు జైల్లో ఉన్నాడని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పీఎం నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున గడప గడపకు కార్యక్రమంపై ఫైనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. అదేరోజు కొందరు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికా విమానం ఎక్కిన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కారణం చెప్పకుండానే భారత విద్యార్థులు 500 మందిని వెనక్కు పంపిన ఘటన రెండు తెలుగు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దేవినేని అవినాష్ తన ఇంటికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు..
ఏపీలో వరుస దుర్ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా? అంటూ వరుస దుర్ఘటనలకు సంబంధించిన వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.