Home » AP CM
BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ
మరోసారి ఎన్నికల కమిషన్పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తుఫాన్పై సమీక్షలు చేయవద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బాబు వర్సెస్ ఎన్నికల సంఘం..ఏపీ సీఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫోని తుఫాన్పై ఈసీకి లేఖ రా�
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఏపీ సీఎం బాబు విచారం వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డులో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ కావడం..కొంతమందికి సబ్జెక్టుల్లో 95 మార�
అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.
తిరుమల : వైసీపీకి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్ సీఎం అవుతారని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. అవంతి ఆదివారం(ఏప్రిల్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వంలో మార్పు రాబో�
తనను ఈవీఎం దొంగ అని కేంద్ర ఎన్నికల సంఘం అనడం పట్ల ఏపీ టెక్నికల్ సలహాదారు హరిప్రసాద్(హరి కృష్ణ ప్రసాద్ వేమూరు) స్పందించారు. ఈసీ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఈవీఎం దొంగ అంటారా? అని మండిపడ్డారు. ఈవీఎం దొంగ అని తనను ఘోరంగా అవమాన
APలో YCP అధికారంలోకి వస్తుందా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా ? ప్రశాంత్ కిశోర్ చేసిన సూచనలు, సలహాలు ఫలించాయా? జగన్ – పీకే మధ్య ఏం చర్చ జరిగింది. జగన్కు PK సూచించిన సూచనేంటి ? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత YCP అధినేత జగన్ కాస్త రిలాక్స్ అయ్
AP రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో TDP అధినేత చంద్రబాబు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు EVMలు, VVPATల వ్యవహారంపై ఢిల్లీలో ఉద్యమించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎ�
అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం