Home » AP CM
ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని విపక�
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నాయకుడికి టికెట్ కేటాయించాలని కొంతమంది..టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని మరో వర్గం. ఇలా ఇరువర్గాలు ఆందోళన చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువు
ఐటీ గ్రిడ్ డేటా చోరీలో మహా కుట్ర దాగి ఉందని..బాహుబలిలో కూడా అంత కుట్ర లేదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుట్ర ఎలా చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశ పెడుతున్నట్లు మార్చి 09వ తేదీ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. డేటా తస్కరణ కుట
అమరావతి : తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో కేసీఆర్.. ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తికైనా.. సంస్థకైనా డేటా అనేది ఆస్తిగా ఉంటుం�