Home » AP CM
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల సాగునీరు ప్రాజెక్టులకు మార్చి 02వ తేదీ శనివారం బాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోడుమూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోన
ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఘాటు లేఖ రాశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సూచించారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారని పేర్కొన్నార�
తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం భారత్ ఆర్మీని వాడుకుంటున్నారని ఎన్డీయేతర పార్టీ నేతలు ఆరోపించారు. దేశ భద్రత విషయంలో ఇటువంటి చర్యలు ఏంటని ప్రశ్నించారు. ఎన్డీయేతర పార్టీలంతా పార్లమెంటరీ లైబ్రరీ హాల్లో సమావేశమైయ్యారు. రాబోయే ఎన్నికలు, దేశంలో హా
ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చామంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తిప్పి కొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. కేవలం తమ స్వయంకృషితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని కేంద్రం ఇచ్చిన నిధులతో కాదని బాబు స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్లో చారిత్రాత
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు.
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట. మూడు దశాబ్దాల్లో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే….ఐదు సార్లు టీడీపీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే.. జిల్లా నాయకత్వం సమన్వయ లోపం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థక�
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వచ్చి బిజీ బిజీ గా గడిపారు ఉన్న4 గంటలలోనే ఆయన పలువురు నేతలతో సమావేశమై బీజేపీయేతర కూటమి ఏర్పాట్లపై చర్చించారు. జనవరి19న తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో బీజేపీయేతర కూటమ�
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాల�
గుంటూరు: పార్లమెంటులో తమ ఎంపీలను సస్పెండ్ చేసినంత మాత్రాన భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాబోయే రోజుల్లో బీజేపీ ఓటమి తప్పదని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీ చర్యలతో తమలో మరి�