Home » AP covid cases
రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 74 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇద్దరు మరణించారు.
AP Covid positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్�
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసుల తీవ్రత భారీగా తగ్గిపోతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతు పోతుంటే.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 7,075 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యార
AP covid cases Live Updates : ఏపీలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా 11వ రోజు కూడా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 72,573 మం
AP Coronavirus Cases Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవు తున్నాయి. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేటులోనూ ఏపీ రెండో స్థానంలోకి వెళ్ల
AP Coronavirus positive cases : ఏపీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 60,804 పాజిటివ్ శాంపిల్స్ పరీక్షించగా.. 10,392 మంది �
AP Coronavirus Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు 10వేలకు పైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62,024 మందికి �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు ఏపీలో క్రమంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,351 శాంప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు.. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా మరణాలు 3 వేలు దాటేశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 55, 551 శాంపిల్స్ పరీక్షించగా 9,393 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధార�