Home » AP covid Updates
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 264 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 89,732 మంది శాంపిల్స్ పరీక్షించగా 7,796మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా మరో 20 వేలకు పైగా కేసులు, 80కి పైగా మరణాలు వెలుగుచూశాయి.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 4వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 582 పరీక్షలు నిర్వహించగా.. 4వేల 228 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా
AP Coronavirus positive cases : ఏపీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 60,804 పాజిటివ్ శాంపిల్స్ పరీక్షించగా.. 10,392 మంది �
AP Coronavirus Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు 10వేలకు పైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62,024 మందికి �