Home » AP Covid
తాజాగా 24 గంటల వ్యవధిలో 624 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2 వేల 050 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 531 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంత�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ నంబర్ను లింకు పెట్టారని ప్రచారం జరగడంతో ఆధార్ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు.
AP Corona Health Bulletin : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 64 వేల 236 శాంపిల్స్ పరీక్షించగా..438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన
AP Covid-19: గడిచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన సంఖ్య నుంచి 500కు చేరుకున్నాయి. గడిచిన 24గంటలు అంటే సోమవారం జరిపిన టెస్టుల్లో కేవ
Covid-19: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు గడిచిన 24గంటలు అంటే ఆదివారం జరిపిన టెస్టుల్లో కేవలం 305మందికే కరోనా వచ్చినట్ల�
ఏపీలో కోవిడ్పై 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిప్యూటీసీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్