AP Covid

    AP Covid : ఏపీలో కరోనా కేసులు..624 మందికి వైరస్

    October 10, 2021 / 05:40 PM IST

    తాజాగా 24 గంటల వ్యవధిలో 624 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Andhra Pradesh : కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే

    October 8, 2021 / 05:08 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.

    AP Covid : 24 గంటల్లో 2 వేల 050 కేసులు, 18 మంది మృతి

    August 8, 2021 / 07:49 PM IST

    ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2 వేల 050 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 531 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంత�

    AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    June 23, 2021 / 05:41 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    CM Jagan : కార్పొరేట్‌‌కు ధీటుగా..కొత్త వైద్య కళాశాలల నిర్మాణం

    June 21, 2021 / 09:08 PM IST

    కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�

    Guntur Dist : కరోనా టైం..ఆధార్ కేంద్రాలకు పరుగులు, ఎందుకో తెలుసా

    May 24, 2021 / 01:50 PM IST

    ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ నంబర్‌ను లింకు పెట్టారని ప్రచారం జరగడంతో ఆధార్‌ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు.

    AP Corona : 24 గంటల్లో 438 కేసులు, ఇద్దరు మృతి, కోలుకున్నది 589 మంది

    December 20, 2020 / 06:16 PM IST

    AP Corona Health Bulletin : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 64 వేల 236 శాంపిల్స్ పరీక్షించగా..438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన

    ఏపీలో 500కు దాటని కరోనా కేసులు

    December 15, 2020 / 07:09 PM IST

    AP Covid-19: గడిచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన సంఖ్య నుంచి 500కు చేరుకున్నాయి. గడిచిన 24గంటలు అంటే సోమవారం జరిపిన టెస్టుల్లో కేవ

    కరోనా నుంచి బయటపడుతున్న ఏపీ

    December 14, 2020 / 05:58 PM IST

    Covid-19: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు గడిచిన 24గంటలు అంటే ఆదివారం జరిపిన టెస్టుల్లో కేవలం 305మందికే కరోనా వచ్చినట్ల�

    కోవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష.. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు ఆదేశం

    June 22, 2020 / 09:17 AM IST

    ఏపీలో కోవిడ్‌పై 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిప్యూటీసీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్

10TV Telugu News