Home » AP Development
బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం..
వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్ కే ఓటేయాలని కోరారు.
నేను పరిగెత్తడమే కాకుండా మిమ్మల్ని అందరినీ పరిగెత్తించాలని అనుకుంటున్నా.
గత ఐదేళ్ల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్ నిర్మిస్తామని అన్నారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్, నేను విజన్ 2047 అంటున్నాం. అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ఇక్కడ రూపురేఖలు మారిపోయేవి.
వైసీపీ వాళ్లకి పదవుల కోసం తాపత్రయం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే తత్వం లేదు. ఏదైనా సాధించాలంటే కచ్చితంగా ఓ లక్ష్యం పెట్టుకోవాలి.
మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టామన్నారు.
రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.
ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు..