Home » Ap Election
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు.
సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తున్న బాలకృష్ణ. ఇక పై ఫుల్ ఫోకస్ ని రాజకీయాలు పైనే..
నంద్యాలలో నిర్వహించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో.. టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం జగన్. వారి అసూయకు మందే లేదంటూ ఫైర్...
Local body elections in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎ�
తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఈసీ. ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మక�
నారా వారి ఇంట మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీకి జవజీవాలు కల్పించాలంటే యువరక్తాన్ని రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. బయటి వారు కాకుండా తన ఇంటి నుంచే వారసురాలిని ప్రత్యక
కర్నూలు జిల్లాలో ఎన్నికల సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్న రూ. 15 లక్షల డబ్బును ఫ్లయింగ్ స్వ్కాడ్స్ సిబ్బంది కాజేశారు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. జిల్లా SPకి బాధితు
AP అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్న వివిధ పార్టీల అభ్యర్థులు.. ఇప్పుడు పోలీసులు, హోంగార్డుల పోస్టల్ బ్యాలెట్లపై దృష్టిపెట్టారు. ప్రతి ఓటు కీలకం కావడంతో పోస్టల్ ఓట్ల కొనుగోలుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న తొలి విడతలోనే రాష్ట్ర�
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో..ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈవీఎంలు మొరాయిస్తుండడం..పలు కేంద్రాల్లో టీడీపీ – వైసీపీ వర్గాలు ఘర్షణ పడుతున్నాయి. దీనితో టెన్షన్ నెలకొంది. రాప్తాడు నియోజకవర్గంలో మరూర్ పోలింగ్ కేంద్రంలోకి పరిటాల శ
ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.