Home » AP Election 2019
ఏపీ ఎన్నికల ఖర్చు ఎంత అంటే.. వేల కోట్లుగా చెబుతుంటారు.. వాస్తవంగా అయితే 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సంచలన కామెంట్లు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి.. 10 వేల కోట్లు పంచాయని.. ప్రతి ఒక్కరూ డబ్బులు అడిగినోళ్
సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం సమావేశం జరుగుతోంది. తొలి విడత సమీక్షలో భాగంగా శ్ర�
ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటిం
APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.
వృద్ధులు, మహిళలు, యువకులు ఉదయమే ఆరు గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారని, EVMలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. పిట్టువారిపాలెంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్�
ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఈ డైలాగ్ నేతలు విపరీతంగా వాడేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే రొటీన్ వార్డ్. ఇప్పుడు ఇదే రకంగా పిలుపునిచ్చారు యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని.. విశాఖపట్నం ప్రచారాని
నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి వస్తువులు దొరకటం కలకలం రేపింది. కోవూరు సమీపంలోని ఇనమడుగు సెంటర్ లో వాహనాలు చెక్ చేస్తున్న ఖాకీలకు అత్యంత భద్రత మధ్య తరలిస్తున్న బంగారం, వెండి వస్తువులు కంటపడ్డాయి. బంగారం 19 కిలోలు ఉండ�
YCP సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.
TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగులకు చేయూత అందించింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వికలాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించింది. వీరి కోసం ఐదేళ్లలో సుమారు వెయ్యి బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేసింది. 31 కోట్ల వ్యయంతో 60 వేల �