Ap Election News

    AP : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కోవిడ్ నిబంధనలు పాటించాలి

    November 14, 2021 / 07:52 AM IST

    ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి.

    Julakataka:Suddula Siddaiah Satirical Conversation With Chitrangi On KA Paul Comments On CM Seat

    May 9, 2019 / 05:34 AM IST

    పందెం రాయుళ్లు : APలో రిజల్ట్స్ పై రూ.400 కోట్ల బెట్టింగ్

    April 15, 2019 / 01:27 PM IST

    బెట్టింగ్ బెట్టింగ్‌ బెట్టింగ్‌.. ఓవైపు IPL హీట్‌ మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై హైటెన్షన్‌. దీన్ని క్యాష్‌ చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. వీరికితోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూ�

    ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని

    April 13, 2019 / 07:00 AM IST

    ఏపీ సీఎం బాబుకు సిగ్గు లేదు..నిజాయితీ లేదు..కనకదుర్గ ఫ్లై ఓవర్ కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుందా ? పాలన చేయడం చేతకాదు..

    AP CM జగన్ : PK జోస్యం

    April 13, 2019 / 01:26 AM IST

    APలో YCP అధికారంలోకి వస్తుందా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా ? ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన సూచనలు, సలహాలు ఫలించాయా? జగన్‌ – పీకే మధ్య ఏం చర్చ జరిగింది. జగన్‌కు PK సూచించిన సూచనేంటి ? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత YCP అధినేత జగన్‌ కాస్త రిలాక్స్‌ అయ్

    AP Election 2019 : గుంటూరులో 2 చోట్ల రీ పోలింగ్

    April 13, 2019 / 01:09 AM IST

    APలో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈవీఎంలను ధ్వంసం చేశారు. కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్‌ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్టు రాష్�

    ప్రకాశంలో ఎన్నికలు : ఓట్ల ఉత్సవానికి సిద్ధం

    April 10, 2019 / 01:51 AM IST

    ప్రకాశం జిల్లాలో రేపు జరిగే పోలింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఈసారి నువ్వా నే

    సర్వం సిద్ధం : చిత్తూరులో ఎన్నికలు 2019

    April 10, 2019 / 01:36 AM IST

    చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 210 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా… 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత�

    సెంటిమెంట్ బాణాలు వదులుతున్న బాబు..వర్కవుట్ అయ్యేనా

    April 8, 2019 / 01:28 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో సెంటిమెంట్‌ రగలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మోడీ, జగన్‌, కేసీఆర్‌లను దొంగల ముఠాతో అభివర్ణించిన చంద్రబాబు… కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని స్పష్టం చే�

    అభ్యర్థుల అడ్డదారులు : ఏపీలో పట్టుబడిన రూ. 106 కోట్లు

    April 8, 2019 / 12:57 AM IST

    పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�

10TV Telugu News