Home » ap elections 2019
అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం
గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని �
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. నరసరావుపేటలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాయప
సీఎం చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారాన్ని కోల్పోతున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం అని సుబ్బారెడ్డి చెప్పారు. సైకిల్ కి నొక్కితే ఫ్య
పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం
వైసీపీ అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జాబు రావాలంటే బాబు రావాలని..ముందు వినిపించిందని..అయితే..ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే నినాదాల
సొంత జిల్లాలో టిక్కెట్ల కేటాయింపులో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరడజను కొత్త ముఖాలను .. ఆయన ఎన్నికల బరిలో దించారు. ఓవైపు బలమైన ప్రత్యర్ధులు, మరోవైపు అనుభవం లేని నేతలు.. మరి ఈ ప్రయ�
కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం