Home » Ap Elections 2024
ఓటర్లకు డబ్బులు పంచినా.. ప్రజలు వైసిపికి పట్టం కట్టబోతున్నారు. జిల్లాలో వైసిపి గెలవడం కోసం అందరం కలిసి పనిచేశాం.
మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చని తెలిపారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్న...
జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో లబ్దిదారులు పెద్దఎత్తున ఉన్నారు.
ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు.
గ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారని, పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
Annabathuni Siva Kumar: పోలింగ్ కేంద్రంలో ఓటరుని కొట్టిన ఘటనపై శివకుమార్ స్పందించారు. ఐతానగర్లో తన భార్యతో కలిసి..
మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే.. అరకు 51.08 శాతం, పాడేరులో 40.12 శాతం, రంపచోడవరంలో 65.33 శాతం పోలింగ్ నమోదైంది.
బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. పోటీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిన�
ఏపీలో పోలింగ్ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.