Home » Ap Elections 2024
Vallabhaneni Vamsi: ఆగ్రహంతో వాళ్లు వెంట పడ్డారని తెలిపారు. ముస్తాబాద్ వద్ద వెంకట్రావు కారుని..
రామకృష్ణ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీన్లు ఫ్యాక్షన్ సినిమాను తలపించాయి.
విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకొని, మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన కే ఏ పాల్
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ గడువు సాయంత్రం 4 గంటలకే ముగిసింది.
రాష్ట్ర పోలీసులకు అదనంగా సీఏపీఎఫ్, ఎన్ఎస్ఎస్, ఎస్సీసీ కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసులతో పాటు ఎక్స్ సర్వీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను ఉపయోగిస్తామని చెప్పారు.
Public Rush : ఓటు వేసేందుకు సొంతూళ్లకు హైదరాబాదీలు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.