Home » Ap Elections 2024
ఏపీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. గెలుపెవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.
మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు జగన్.
ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి అనుకూలమా..!
చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలని అనుకుంటున్నారని సజ్జల చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై 10టీవీ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నగదు బదిలీ ద్వారా 47లక్షల 74వేల 733 మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.