Home » ap govt
గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేదా తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పగలరా?
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఇప్పటివరకు లక్ష మంది లబ్దిదారులకు 300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.
అన్నదాతల పంటల సాగుకు ఆర్థిక భరోసా అందించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు..
"గత ప్రభుత్వ పాలనలో ఫొటోల పిచ్చితో పట్టాదారు పాసుపుస్తకాలపై వారి ఫొటోలు వేసుకున్నారు" అని అన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ..
ఈ కేటగిరి విద్యాసంస్థల్లోని పీజీటీ ల వేతనాలను రూ.25వేల నుంచి రూ.31,250కు పెంచింది.
ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు.