Home » ap govt
19ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో అధికారులు, ఉద్యోగులకు ఊరట లభించింది.
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా కొంతైనా భరోసాను అందించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని..
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్షించారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశ కింద రూ.11,498 కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..
మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాలను పెంచుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
కూర్చున్న చోటు నుంచే ఫోన్లో బిల్లు చెల్లించే విధానాన్ని ఏపీఈపీడీసీఎల్ ప్రవేశపెట్టింది.
టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ అన్యమతాన్ని ఆనుసరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో సదరు ఉద్యోగులు..
గతంలో భూములు కేటాయించిన 6 సంస్థలకు పలు సవరణలతో కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది.