-
Home » ap inter results
ap inter results
రేపే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి
ఇంటర్ విద్యార్థులకు ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది.
ఇంటర్ విద్యార్థులు రెడీగా ఉండండి.. వాట్సాప్లో ఇలా పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..
9552300009కు "హాయ్" మెసేజ్ పంపండి.
ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు? గత ట్రెండ్స్ బట్టి చూస్తే..
గతంలో ఎప్పుడు విడుదలయ్యాయి?
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.. కృష్ణా ఫస్ట్, విజయనగరం లాస్ట్
AP Inter Results 2023 : ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రిజల్ట్స్ లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం దక్కింది.
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
AP Inter Results 2023: 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.
Andhra Pradesh: అనంతపురంలో జగన్, కడపలో అవినాశ్ పర్యటనలు.. ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు ..
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డికడప నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
AP Inter Results: నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు.
AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Inter Results : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్ర ప్రదేశ్లో గత నెల 15 నుంచి 23 మధ్య జరిగిన ఇంటర్ మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితారు శనివారం విడుదలయ్యాయి.
AP Inter : ఇంటర్ ఫలితాలు విడుదల, సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రమోట్
AP Inter : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 2021, జూలై 23వ తేదీ శుక్రవారం ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకా�