Home » AP Legislative Council
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలో.. మండలి రద్దు గురించి మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం(జనవరి 26,2020) మధ్యాహ్నం మీడి�
శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారా..? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా..వ్యూహలు రచిస్తోంది. అందులో భాగంగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం టీడీపీ ఎల్పీ మీటింగ్ జర�
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు
ఓపిక పట్టు ఉమా..మ్యావ్ మ్యావ్లు ఆపేయ్ అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సింహంలా గర్జించలేవు..ప్రాణాలు తీసిన హంతకుడివి..నువ్వు నీతులు వల్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా వైపీపీ, టీడీపీ మధ్య వార్ నెలకొంది. నేతల మధ్య మాటల తూటాల
ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చని అంటున్నారు..కదా..అయితే.. ఇడుపులపాయ నుంచి పాలించండి అంటూ సెటైర్స్ వేశారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ యనమల. అక్కడ బంకర్లలో కూర్చొని..ఫోన్లో మాట్లాడుకోవచ్చు..చక్కగా డబ్బులు లెక్కించుకోవచ్చు..అంటూ తీవ్ర వ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఉన్నాయా ? ఐదు సంవత్సరాల్లో ఆరు పార్టీలతో పొత్తు..పవన్ లాంటి లీడర్ దేశంలోనే లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. పవన్ చేసే మార్చ్లు రాష్ట్ర ప్�
బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్..అన్నారు సీఎం జగన్. 2020, జనవరి 23వ తేదీ గురువారం నాలుగో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సాయంత్రం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సభ చర్చింది. ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. వైసీ
దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అనుకుంటా..మిగతా రాష్ట్రాల్లో మండలి లేదు..ఈ విషయంలో ఆలోచించాలన్నారు వైసీపీ నేత ధర్మాన. ప్రజా బలంతో ఏర్పడిన సభా నిర్ణయాన్ని మండలి అడ్డుకోలేదని, పెద్దల సభ అవసరమే లేదని నాడ
శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్
ఏపీ శాసనమండలి రద్దు కాబోతుందా ? అనే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుతోంది. అంతేగాకుండ�