Home » AP Minister
YSR రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించిన విషయాలను ఏపీ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వాల సహాయం ఉన్నా..
పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుండి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని అక్కడ వద్దు అని గతంలో పవన్ చెప్పలేదా ? మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని అంటున్నారని..5 వేల ఎకరాలు మాత్రమే చాలు అనలేదా సూటిగా ప్రశ్నించారాయన. రాజధ�
జగన్ సర్కార్పై ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చేతకానితనం మూడు నెలల్లోనే తేలిపోయిందని మండిపడ్డారు. నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్లంతా నానారకాలుగా మాట్లాడారని ధ్వజమెత్త�
పోలవరం వద్ద భూమి పగుళ్లపై ఐఐటీ ఎక్స్పర్ట్తో విచారణ కమిటీ వేయడం జరిగిందని దేవినేని ఉమ ప్రకటించారు. రిపోర్టు ఆధారంగా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతో పాటు ఇంజినీరిం�
కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ పార్టీ మారుతారా ? అలక వెనుక కారణం అదేనంటూ చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె గన్మెన్లను తిరస్కరించడంతో జిల్లా టీడీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. భూమా వర్గం సీఎం పర్యటనకు దూరంగా ఉండడంతో ఆళ్�