Home » AP New Cabinet
వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరింది. ఎట్టకేలకు సీఎం జగన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చారు.(Minister Roja)
ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని
25 మందితో జాబితా రిలీజ్ చేశారు. 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు.
జగన్ కొత్త కేబినెట్లో 11మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం దక్కింది. మంత్రులంతా రేపు ఉదయం 11.31 నిమిషాలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొందరిలో సంతోషం నింపితే మరికొందరిలో బాధ నింపింది. పదవి దక్కనోళ్లు..
ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది.
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనలు వెల్లువెత్తాయి.
ఉత్కంఠకు తెరపడింది. ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా విడుదల అయ్యింది. 25 మందితో జాబితా..(Ministers Gudivada Dadisetti)
అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్లో చోటు దక్కలేదు. చివరి వరకు ఆదిమూలపు సురేశ్ పేరు వినిపించినా.. ఆయనకు పదవి దక్కలేదు. బాలినేని అలక, అసంతృప్తితో సమీకరణం మారింది.
ఏపీ రాజకీయాల్లో సామాజికవర్గ సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందుకే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కులాల వారీగా ఇబ్బంది రాకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.