Home » AP Politics
తమ ప్రాంతంలో సంక్రాంతి వేళ కొందరు వేషాలు వేసుకొస్తారని అన్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. కొందరు వాళ్ల వేషాలతో..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ పథకాలు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు అన్నారు.
Kimidi Nagarjuna : మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు వ్యాఖ్యలతో చీపురుపల్లిలో అసమ్మతి మొదలైంది. పార్టీ అధిష్టానం తనను ఇక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పిందని వ్యాఖ్యానించడంతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపం చెందారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్స్వీప్
యజ్ఞ యాగాదులు.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. అధికారం దక్కాలంటే యాగాలు చేయాల్సిందే అన్నట్లు మారింది పరిస్థితి.