Home » AP Politics
ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హవా చూపిస్తామని వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
అవకాశాలు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదనే విషయాన్ని ప్రస్తావించారు స్పీకర్.
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఈ కూటమితో బీజేపీ చేరుతుందా? లేదా?
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఓపెన్ చాలెంజ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అంటూ ఎద్దేవా చేశారు.
జనసేన క్యాడర్ బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం.. పీటముడిగా మారుతోందంటున్నారు.
పవన్ కల్యాణ్ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి బ్రేక్ ఫాస్ట్కు ఆహ్వానించారు. రేపు ఉదయం..
పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలి రా అంటుంటే..
నాగబాబైనా ఇంకో బాబైనా వారందరి సీట్లనూ బాబు డిసైడ్..