Home » AP Politics
Jawahar: టిక్కెట్ల విషయంలోనే కాకుండా అన్నింటిలోనూ జగన్ తికమకపడుతున్నారని అన్నారు.
పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో కానీ, మాటల యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. తగ్గేదేలే అంటే మీసాలు మెలేస్తున్నారు. జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు.. డైలాగ్ వార్ తో దుమ్ము రేపుతున్నారు.
రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నా.. అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేగాని.. ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.
ఎన్నికలకు 50 రోజులు మాత్రమే ఉంది. అక్కడ తేల్చుకుందాం. ఇంతలో పనికిమాలిన ఛాలెంజ్ లు ఎందుకు..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది.
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పవన్పై వ్యక్తిగతంగా దాడి చేశారని నాదెండ్ల అన్నారు.
గుడివాడ సీటు నుంచి కొడాలి నానికి ట్రాన్సఫర్ తప్పదేమో. కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయి. వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడని బొండా ఉమ వ్యాఖ్యానించారు.