Home » AP Politics
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.
జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. అయితే, ప్రస్తుతం కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ నేడు (ఫిబ్రవరి 24) విడుదలయ్యే అవకాశం ఉంది.
సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
నేను నరసరావుపేటలో ఉన్నా.. నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. తోలు వలిచేస్తా. కార్యకర్తల జోలికి వెళ్ళాలంటే.. ముందు నన్ను దాటి వెళ్ళాలి.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి చేరుకున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.
దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఏ రాజధానిలోనైనా..