Home » AP Politics
మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.
వచ్చే సోమవారం నాటికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటిముందు ధర్నా చేస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
కీలక అంశాలపై చర్చ
టీడీపీ-జనసేన దూకుడు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా త్రిశూల వ్యూహం
అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టుగా ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
పులివెందులలో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామన్నారు.
దళితులు, బీసీలనే జగన్ బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు అని అడిగారు.
టీడీపీ దాడి.. వైసీపీ ఎదురుదాడి!
రాష్ట్రంలో వైసీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తుంటే.. అధికార పార్టీకి వత్తాసుపలికే పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు.