Home » AP Politics
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో చంద్రబాబు నిమగ్నం కానున్నారు. ఈ క్రమంలో ఈనెల 10 నుంచి ..
జగన్ పై నాకు గౌరవం ఉంది. అందుకే నన్ను వ్యక్తిగతంగా దూషించినా ఆయనను నేను ఎన్నడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడకండి. అన్ని కులాలు, మతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి.
ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు.
తిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్తారు. తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేశారు. ఒక్క ఆధారంకూడా చూపించలేక పోయారని లోకేశ్ అన్నారు. నామీదకూడా సీఐడీ కేసులు పెట్టారు. భయపడలేదు, ధైర్యంగా సమాధానం ఇచ్చాను. చివరికి మా అమ్మ భవనమ్మనుకూడా వదల్లేదు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై ..
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని నారా లోకేశ్ అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.