Home » AP Politics
చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు..మా హయాంలో చేసింది ఏంటో కనిపిస్తోంది..మీ ప్రభుత్వం చేసింది ఏంటో చెప్పాలంటూ చాలెంజ్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.
ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్నిరోజులుగా పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.
తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాధులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిల
రాష్ట్రంలో గత 20 ఏళ్ల కాలంలో దళితులకు హోం మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని వెల్లడించారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ ను వచ్చే ఎన్నికల్లో అండగా నిలుద్దామన్నారు.
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా - ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.