Home » AP Politics
ఏపీ పోలీసులు గాలిస్తున్న వేళ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వీడియోను విడుదల చేశారు. నేనేమీ భయపడం లేదు, వణికిపోవడం లేదు అంటూ..
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు.
ఇదంతా రాజకీయ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఇష్యూ అంటున్నారు.
"మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా?" అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా మందితో సమావేశమవుతారని, అయితే, దానిపై మీడియాకి సమాచారం ఇస్తారని తెలిపారు.
నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదని కేసు పెట్టిన సమయంలోనే నా బిడ్డలపై ప్రమాణం చేసిన చెప్పాను. ఇప్పటికీ ప్రభాస్ ఎవరో ..
స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని లోకేశ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ..
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ లాడుతున్నారని కార్నర్ చేస్తోంది.
వైసీపీ టాప్ లీడర్లు, జగన్కు సన్నిహితంగా ఉన్నవారు కూడా కూటమి టార్గెట్ లిస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది.