Home » AP Politics
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు.
వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలని పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ గల వ్యక్తి మల్లికార్జున రావుగా గుర్తించిన పోలీసులు.. మల్లికార్జున రావు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
గుంటూరు ఈస్ట్ను అంబటి కోసమే ఉంచారని పార్టీల్లో చర్చ జరుగుతోంది.
విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని, కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు.
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు ..
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
"సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను అని డైలాగులు చెబితే వెనక రీరికార్డింగులు వస్తాయి" అని పవన్ అన్నారు.
పిల్లలు గంజాయికి విపరీతంగా బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లోకల్ లీడర్ల అభ్యంతరాలతో చంద్రబాబు కాస్త పెండింగ్లో పెట్టారని అంటున్నారు.