Home » AP Politics
తెలంగాణలో కేసీఆర్ ఏడాదికిపైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమ్ ఇచ్చారు. ఇంకా కూడా ఇస్తున్నారు.
దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల పరిస్థితి ఉందని చెప్పారు.
గోడౌన్ లో స్టాక్ తగ్గిందని సిబ్బంది చెప్తే మాకు తెలిసింది. తెలియగానే జాయిన్ కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత వహిస్తూ తగ్గిన బియ్యానికి డబ్బులు ..
వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తామంటూ హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ రతనాల సీమగా మారనుందని తెలిపారు.
బీసీ సామాజికవర్గం నుంచి ముగ్గురి పేర్లు ఇన్చార్జ్ రేసులో వినిపిస్తున్నాయి.
మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆయనకు ఓ సీటు ఖాయమైపోయింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్జీవన్ మిషన్ను బలోపేతం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది.
ఉదయం కార్యక్రమంలో పాల్గొని పోకుండా సాయంత్రం తాను వచ్చే వరకూ జోగి రమేశ్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు.