Home » AP Politics
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు తగిన మాటలు మాట్లాడాలి. ఆయన లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
మాజీ మంత్రి శంకర నారాయణ పెనుకొండలోనే నివాసం ఉంటు తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే..సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మాత్రం బెంగళూరులో ఉంటూ నెలకు ఒకసారి పెనుకొండ వచ్చి వెళ్తూ రాజకీయం చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున విభజన వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారట.
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోలీసులు ఇచ్చారు.
రేషన్ బియ్యం కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈకేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పేరును ఏ6గా పోలీసులు చేర్చారు.
ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు. డైలాగ్లు పేల్చి వెళ్లిపోతారు.
బనకచర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తి అవుతుందని తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించిన పవన్.. చట్టం ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయని అన్నారు.
వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా ..